Category: విజయవాడ వెస్ట్

కూటమి ప్రభుత్వంలో గ్రామాలకు మహర్దశ.

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు పినపాకలో రూ.56.65 లక్షల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. ప్రధాని మోడీ సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో గ్రామాలకు మహర్దశ పట్టిందని మైలవరం శాసనసభ్యులు శ్రీ…

ఎపికి 2024-25లో టి.ఆర్.ఐల‌కు మంజూరు చేసిన నిధులు విడుద‌ల కాలేదు

కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి దుర్గాదాస్ ఉకే వెల్ల‌డి గిరిజన పరిశోధనా సంస్థల పై ప్ర‌శ్నించిన ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ఢిల్లీ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో గిరిజన పరిశోధనా సంస్థ 2014లో ఏర్పాటు చేయ‌టం జ‌రిగింది. కేంద్ర…