ఒత్తిడి జయించొచ్చు …….. సహజ యోగ ధ్యాన కేంద్రం రాష్ట్ర కోఆర్డినేటర్ కల్లూరి రామకృష్ణ
ఇబ్రహీంపట్నం : వారానికి ఒకసారి సహజయోగులందరూ కలిసి సాముహిక ధ్యానం చేయడం ద్వారా మరింత ఉన్నతి పొందొచ్చునని సహజ యోగ ధ్యాన కేంద్రం రాష్ట్ర కోఆర్డినేటర్ కల్లూరి రామకృష్ణ అన్నారు. హెచ్హెచ్ శ్రీ మాతాజీ నిర్మలాదేవి సహజయోగ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈనెల…
కూటమి ప్రభుత్వంలో గ్రామాలకు మహర్దశ.
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు పినపాకలో రూ.56.65 లక్షల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. ప్రధాని మోడీ సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో గ్రామాలకు మహర్దశ పట్టిందని మైలవరం శాసనసభ్యులు శ్రీ…
ఎపికి 2024-25లో టి.ఆర్.ఐలకు మంజూరు చేసిన నిధులు విడుదల కాలేదు
కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి దుర్గాదాస్ ఉకే వెల్లడి గిరిజన పరిశోధనా సంస్థల పై ప్రశ్నించిన ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ లో గిరిజన పరిశోధనా సంస్థ 2014లో ఏర్పాటు చేయటం జరిగింది. కేంద్ర…